PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీ నుండి బిజేపిలో చేరిక

1 min read

మండిగిరి పంచాయతీ నుండి వైసీపీ పార్టీ కె. ఉలిగప్ప బిజెపి లో చేరటం జరిగింది.

పల్లెవెలుగు వెబ్ ఆదోని:  ఆదోని మ్మెల్యే  పార్థ సారథి వాల్మికి  సమక్షములో వైసీపీ నాయకులు కె. ఉలిగప్ప మరియు వారి సన్నిహితులు దాదాపు 15 కుటుంభాలు భారతీయ జనతా పార్టీ  మండిగిరి నాయకులు మహేష్ నాయిక్ , నాగేష్ ఆధ్వర్యంలో బీజేపీ సిద్ధాంతాలు నచ్చి పార్థ సారథకని విని ఎరుగని రీతిలో    ప్రజల్లో మంచి నిజాయితీ గల నాయకునిగా పేరు తెచ్చుకున్నారని,ఆదోని లో గత మ్మెల్యేకబ్జా పాలన నుండి నచ్చక, నియంత పాలన నుండి ఆదోని నీ విముక్తి చేసిన నాయకుడు పార్థ సారథిని, ఆయన నాయకత్వం నచ్చి ఈరోజు బిజేపి లో జాయిన్ అయ్యాము అని తెలిపారు.

About Author