PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ డిప్యూటీ సిఎం కే.ఈ కృష్ణమూర్తి  సమక్షంలో టిడిపి పార్టీలో చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: వెల్దుర్తి మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన వారాధి కుటుంబ సభ్యులు మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమక్షంలో వైసీపీ నుండి టీడీపీ  లో చేరారు. వీరికి మాజీ డిప్యూటీ సిఎం కే.ఈ కృష్ణమూర్తి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.వెల్దుర్తి మండల మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ ఆధ్వర్యం లో గోవర్ధనగిరి గ్రామ నాయకులు బోయ శ్రీనీవాసులు, వడ్డే మద్దిలేటి,నామాలరంగడు,రామచంద్రుడు, ఎస్సీ రంగడు, ఆధ్వర్యం లో కంబాలపాడు గ్రామం లో   వారాది కుటుంబ సభ్యులు నడిపి వెంకటస్వామి,రామదాసు,పెద్ద మాదన్న, పోతుగల్లు గోపాల్ ,చిన్నమాదన్న,పరమేష్,వెంకటేష్,గుడిపాటి గోపాలు కుమారుడు శ్రీనివా సులు,  రమేష్,  మధుసూదన్, పరమేశ్ (సిద్దు),మహేష్, వెంకటేష్, సమర,పెద్ద వెంకటేశ్వర్లు, శ్రీకాంత్,మధు,శేఖర్,హరి, తదితరులు పార్టీ లో చేరారు.

About Author