PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతనంగా నిర్మించిన  హిందూ స్మశానవాటిక ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు సద్గురుదత్త      కృపాలయము వ్యవస్థాపకులు పూజ్య శ్రీ గురుదేవులు శ్రీ చంద్రశేఖర రెడ్డి  ఆధ్వర్యంలో గౌరవాధ్యక్షురాలు మాత శ్రీమతి కృష్ణకుమారి చే కర్నూలు పట్టణం లోని జమ్మిచెట్టు ఏరియా లోని హిందూ స్మశావాటికలో నూతనముగా నిర్మించబడిన  LP gas క్రియేషన్ మిషన్  ప్రారంభించారు. అనంతరం అధ్యక్షులు  మల్లారెడ్డి మాట్లాడుతూ గత 13 సంవత్సరాలు గా సంస్థ తరపున ఇక్కడ ఉచితంగా పూడికలు మరియు కాష్టాలు  చేస్తున్నారని చెప్పారు  రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సేవలు అందించే    విధముగా నూతన భవనము లో అపరాకర్మల రూములు మరియు శివాలయము కట్టించటం జరిగినదని తెలిపారు మరియు పూజ్య గురుదేవుల ఆశీర్వాదం తో మరిన్ని సేవా కార్యక్రమాలు అందించ సంకల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు G మల్లారెడ్డి ఉపాధ్యక్షులు D రాకేష్ , G నిర్మలా రెడ్డి కార్యదర్శి p శ్రీధర్ గుప్త మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

About Author