PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: పట్టణంలోని అంజుమన్ కమిటీ కార్యాలయం లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న అంజుమన్ కమిటీ అధ్యక్షుడు జబిల్లా మౌలానా జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో   అంజుమన్ కమిటీ సభ్యులతో పాటు పట్టణంలోని పలువులు మౌలానాలు పాల్గొన్నారు.

About Author