PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఢిల్లీ నుండి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులతో, ఉన్నతాధికారులతో ఆరా

1 min read

ఉన్నతాధికారులకు తగు సూచనలు చేస్తున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వివిధ సమీక్షా సమావేశాలలో తీరికలేకుండా ఉన్నప్పటికీ కూడా డిల్లీ నుండి ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్  జిల్లాలో వరద పరిస్తితిపై ఎప్పటికప్పుడు కలెక్టర్, ఎస్పీ ని సమన్వయం చేసుకుంటూ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, తదితర ప్రజా ప్రతినిధులకు తగు సూచనలు చేస్తున్నారు.ఎర్రకాలువ జలాశయ నీటి మట్టాన్ని అంచనా వేసుకుంటూ ప్రజాప్రతినిధులను, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.

About Author