PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్సీ ఎస్టీ కేసులో విచారణ..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఈనెల 24వ తేదీ గడివేముల మండల పరిధిలోని మజార గ్రామమైన ఆళ్లగడ్డలో జరిగిన గొడవలో గాయపడిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మంది పై ఎస్సీ కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా శనివారం నాడు ఆత్మకూర్ డిఎస్పి ఏ శ్రీనివాసరావు ఆళ్లగడ్డ గ్రామంలో బాధితులను ఇరువర్గాలను పిలిచి విచారించారు డిఎస్పి వెంట ఎస్సై వెంకటసుబ్బయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author