PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగరంలోని 25 వార్డు దేవ నగర్ లో ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి డి.నాగరాజు యాదవ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నంద్యాల నాగేంద్ర, రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు సోమిశెట్టి నవీన్, కర్నూలుపార్లమెంట్ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పి.హనుమంతరావు చౌదరి, ,,,,షేక్ ముంతాజ్, లక్ష్మి, స్వామి రెడ్డి ల  పాల్గొన్నారు.ఈ సంధర్బంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డిక్లరేషన్ లో సంతకం పెట్టి, గుండు కొట్టించుకొని, 3 నామాలు పెట్టుకొని గుడి చుట్టూ 100 ప్రదక్షిణలు చేస్తావా అని వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని సూటిగ ప్రశించారు.

About Author