PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న కి మళ్లీ ఓటు వేసి వేయించి గెలిపించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఇంటింటికి ఇంతియాజ్ కార్యక్రమంలో భాగంగా నేడు కర్నూలు నగరంలోని 51వ వార్డు గౌలి గేరి నందు కర్నూలు నియోజకవర్గ వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్థి  A.Md. ఇంతియాజ్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే  ఎస్పీ మోహన్ రెడ్డి వైసీపీ కార్పొరేటర్లు,నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో  A.Md. ఇంతియాజ్  మాట్లాడుతూ యువతీ యువకులు ఉన్నత విద్యా అభ్యసించడానికి జగనన్న అందించిన విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు మీకు ఎంతో తోడ్పడ్డాయి ఈ పథకాలు ఇలాగే కొనసాగాలి అంటే జగనన్న కి మళ్లీ ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరడమైనది.

About Author