PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధిత ‘జనసైనికుల’కు రూ.5 లక్షల చెక్కు అందజేత

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన క్రియాశీలక సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు ఆదివారం జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు 5 లక్షల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు పాల్గొన్నారు.  వారు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్క జన సైనికుడు క్రియాశీలక సభ్యత్వం బీమా సౌకర్యం పొందాలని కోరారు.

About Author