PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

50 కుటుంబాలు టిడిపి పార్టీని వీడి వైసిపిలో చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు వైయస్సార్ పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక తనయుడుబుట్టా ప్రతుల్  సమక్షంలో వైస్సార్సీపీ నందవరం మండల కన్వీనర్ శివారెడ్డి గౌడ్,పూలచింత సురేష్ గౌడ్ల ఆధ్వర్యంలో పూలచింత గ్రామ టిడిపి నాయకులు సురేష్,బోయ శివ,శేఖర్,చాకలి వీరేశ్,రామకృష్ణ, మహాదేవ్,షేక్షావలి,రంగస్వామి, వీరు తో పాటు సుమారు 50 కుటుంబాలు టిడిపి పార్టీని వీడి వైయస్సార్ పార్టీ కాంగ్రెస్ లో చేరడం జరిగింది. వీరిని బుట్టా ప్రతుల్  సాధారంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పూలచింత గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author