PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీలో చేరిన తిప్పనూరు టిడిపి మాజీ సర్పంచ్ , ఉప సర్పంచ్

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: వైయస్సార్ పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు: నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక, బుట్టా ప్రతుల్ ల  సమక్షంలో గోనెగండ్ల మండలం మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి  ఆధ్వర్యంలో  గోనెగండ్ల మండలం తిప్పనూరు గ్రామం టిడిపి నాయకులు పి నాగార్జున రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ చాకలి మల్లికార్జున, చాకలి రంగన్న ,చాకలి రఘు, చాకలి మర్లజర్, తలారి జయరాముడు, కురవ శ్రీరాములు, లాల్ బాషా, జయప్ప, మాజీ సర్పంచ్ హనుమంతు, నరసింహుడు, రాజబాబు, సుదర్శన్, జయరాజ్,వీరు తో పాటు సుమారు 300 మంది టిడిపి పార్టీని వీడి వైయస్సార్ పార్టీ కాంగ్రెస్ లో చేరడం జరిగింది. వీరిని శ్రీమతి బుట్టా రేణుక  సాధారంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో శ్రీరామి రెడ్డి, శ్రీధర్ రెడ్డి, పెద్దారెడ్డి, లక్ష్మీనారాయణ, తిప్పనూర్ గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author