PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీ నుండి వైసీపీలో చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక , బుట్టా శివ నిలకంఠ ల సమక్షంలో కడివెల్ల గ్రామ వైసీపీ నాయకులు మాజీ సర్పంచ్ కృష్ణ,ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు బసిరెడ్డి, మునెప్ప,వన్నూరప్ప,రాముడు, లక్ష్మన్న, రంగన్న, వీరితో పాటు సుమారు 100మందితో వైయస్సార్ పార్టీలో  చేరడం జరిగింది.వీరిని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి  ఆహ్వనించారు.

About Author