PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జనవిజ్ఞాన వేదిక లో సభ్యులుగా చేరుతున్న ప్యాపిలి యువకులు

1 min read

చెర్చుకుంటున్న జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ లతీఫ్

శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి… జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ లతీఫ్.

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్రజలు శాస్త్ర విజ్ఞానాన్ని కలిగి ఉండాలని, శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని , మూఢ నమ్మకాలు,ఛాందస భావాలకు దూరంగా ఉండాలని,జీవ వైవిధ్య పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జనవిజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ లతీఫ్ తెలియచేసారు. జన విజ్ఞానవేదిక సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా ప్యాపలి లోని కొంత మంది యువకులను సభ్యులు గా చేర్చుకున్నట్లు ఆయన తెలిపారు.ఇంకా సభ్యులుగా చెరగలిగిన వారందరినీ చేర్చుకుని త్వరలో ప్యాపలి లో జనవిజ్ఞాన వేదిక మండల కమిటీ నీ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా జన విజ్ఞానవేదిక జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ లతీఫ్ తెలియచేసారు.

About Author