PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జూనియర్ లెక్చరర్స్ కు పదోన్నతులు కల్పించాలి -డిటిఎఫ్ డిమాండ్                   

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ : విజయవాడ నగరంలోని స్థానిక గాంధీ నగర్ లోని ఎన్జీవో హోం లో  రాష్ట్ర డిటిఎఫ్ 17వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గోట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా అర్హులైనటువంటి స్కూల్ అసిస్టెంట్లకు జేఎల్ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఉపాధ్యాయులు మానసికంగా కృంగిపోయారన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా నిలబడిపోయినటువంటి అరుణలెడుకు సంబంధించిన క్యాష్ చేయడంలో గాను, ప్రావిడెంట్ లోన్లను కూడా వెంటనే మంజూరు చేయాలని డిమాండ్  చేశారు.ఈ కార్యక్రమంలోడిటిఎఫ్ రాష్ట్ర నాయకులు రమణయ్య జార్జ్, నరహరి, వరుణ్ కుమార్ ల పాల్గొన్నారు.

About Author