PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నాటక మద్యం పట్టివేత…

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  మండల పరిధిలోని మాధవరం గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మధ్యాన్ని పట్టుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. మాధవరం ఎస్సై విజయ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మాధవరం గ్రామానికి చెందిన గురిమింటి రామయ్య  అనే వ్యక్తి శివారు ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మూడు బాక్స్ లలో 288 ఒరిజినల్ ఛాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్లను తీసుకుని వస్తుండగా దాడులు చేసి మద్యం స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై విజయకుమార్ తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *