PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రశాంతంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోండి.. ఎస్సై

1 min read

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 42;

పల్లెవెలుగు వెబ్ గడివేముల : వినాయక చవితికి ప్రతి ఒక్కరు ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించాలని మంగళవారం నాడు గడివేముల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో వినాయక చవితి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ నిర్వాహకులు కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు నిబంధనలు పాటించాలని  స్పష్టం చేశారు. నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే.. చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. ఏ సమస్య ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వినాయక చవితి నిర్వహకులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *