PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కృష్ణమాచార్య

1 min read

పల్లెవెలుగు వెబ్ కడప : బ్రహ్మంగారి ఉపాసకులు, డాక్టర్ కృష్ణమాచార్యులు మర్యాదపూర్వకంగా కడప జిల్లా కలెక్టర్ లోతోటి శివశంకర్ ను గురువారం తన ఛాంబర్ లో తన శిష్య బృందంతో కలవడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ లోతోటి శివశంకర్ కు శాలువా కప్పి సన్మానించారు, అదేవిధంగా బ్రహ్మపదం ద్వారా చేస్తున్న ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల గురించి ఆయన కలెక్టర్ శివ శంకర్ కు ఆయన వివరించారు.

About Author