PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు జీజీహెచ్​ జూనియర్ వైద్యుల సమ్మె విరమణ

1 min read

ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి  మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో  గత కొన్ని రోజుల నుండి జూనియర్ వైద్యుల సమ్మె చేస్తున్నారు. వారు కోల్ కతాలో విద్యార్థి డాక్టర్ హత్యకు నిరసనగా గత కొన్ని రోజులుగా జూనియర్ డాక్టర్లు  చేస్తున్న సమ్మె ఈరోజు విరమించారు. అని తెలియజేశారు. ఆసుపత్రిలో వెంటనే అత్యవసర విభాగంలో విధుల్లో చేరినట్లు తెలిపారు.జూనియర్‌ డాక్టర్లు నేటి నుంచి సాధారణ వైద్యసేవలలో పాల్గొంటారని తెలియజేశారు.పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జూనియర్ వైద్యులకు ఆదేశించారు.ఈ కార్యక్రమానికి ARMO, డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్,  APJUDA విద్యార్థి సంఘం వైద్యులు, డా.అచ్యుత్, డా.సుధీర్, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.ప్రభాకర రెడ్డి, తెలిపారు.

About Author