PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి సవితను కలిసిన కర్నూలు ఎం.పి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు :  రాష్ట్ర బీ.సి సంక్షేమ శాఖ మంత్రి సవిత ను కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా కలిసారు.. విజయవాడ సచివాలయంలో ని మంత్రి ఛాంబర్ లో సవిత ను కలిసిన ఎం.పి అమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు..  ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు కర్నూలు జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని మంత్రిని కోరారు..ఈ కార్యక్రమంలో  జిల్లా కురువ నాయకులు రామకృష్ణ, మద్దిలేటి, అట్టేకలు జీవన్ లతో పాటు కార్పొరేటర్ పరమేష్ లు పాల్గొన్నారు.

About Author