PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డిజీపీ ని మర్యాద పూర్వకంగా కలిసిన కర్నూలు ఎం.పి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జీ.పి ద్వారక తిరుమల రావును కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా కలిసారు.. మంగళగిరిలో ని డీజీపీ కార్యాలయంలో ఏ.పి పోలీస్ బాస్ ని కలిసిన ఎం.పి పుష్పగుచ్ఛం అందజేశారు.. ఈ సందర్భంగా ఎం.పి నాగరాజు జిల్లాలో నేరాల పై డిజీపీ తిరుమల రావు తో చర్చించారు.

About Author