తిక్కారెడ్డి చూపు..మంత్రాలయం వైపు..
జిల్లా అధ్యక్షుడి వైఖరితో … తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి.. మంత్రాలయం ఓటమిపై సీఎం ఫైర్ వైసీపీకి మంత్రాలయం అభ్యర్థి సహకరించాడనే ఆరోపణలు అందుకే ఓటమి పాలంటూ నివేదిక తిక్కారెడ్డికి ఇచ్చి ఉంటే… గెలిచేదేమో…! …
గ్రామాల ప్రశాంతతే మాకు ముఖ్యం:డీఎస్పీ
బ్రాహ్మణకొట్కూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ.. పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: గ్రామాల ప్రశాంతతే మాకు ముఖ్యమని ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్ అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణ కొట్టుకూర్ పోలీస్ …
30 రోజుల జైలు శిక్ష..
పల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది మండలం ఎం సి ఫారం కు చెందిన ఈ శ్యామ్ అనే వ్యక్తి కి 30 రోజుల జైలు శిక్ష విధించినట్లు మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి …
ప్రకృతి వ్యవసాయ బుక్ లెట్స్ లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రకృతి వ్యవసాయ బుక్ లెట్స్ ను కలెక్టర్ పి రంజిత్ బాషా ఆవిష్కరించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రచురించిన పకృతి వ్యవసాయానికి …
పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించండి..
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మండలం మార్గముడికి గ్రామముల ప్రస్తుతము ఉన్నటపంటి MPP ఎలలలో సుమారు 140 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ 5వ తరగతి వరకు తరగతులు జరుగుతున్నాయి.. ఉంది …
దీపావళి కానుకగా … మహిళలకు దీపం పథకం
టిడిపి సభ్యత్వ నమోదును విజయవంతం చేద్దాం అని పిలుపునిచ్చిన : వై నాగేశ్వరరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీ యాదవ సాధికారిక సమితి రాష్ట్ర కన్వీనర్ పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి:డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో …
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..
ప్రేమ విఫలంతో మరో యువకుడు.. పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు) : ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అనూష (16) అనే విద్యార్థి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది.మిడుతూరు ఎస్ఐ హెచ్ …
జీవ వైవిధ్యాన్ని పరిరక్షించండి
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: జిల్లాలో జీవ వైవిధ్య పరిరక్షణకు స్థానికంగా ఉన్న జీవ వనరులను గుర్తించి ప్రజలకు ప్రయోజనాలు అందించడమే అధర్ ఎఫెక్టివ్ ఏరియా బేస్డ్ కన్జర్వేషన్ మెజర్స్ ప్రధాన ఉద్దేశం అని …
ఇసుక ధర టన్నుకు రూ.88 లు తగ్గింపు
ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఇసుకను తరలించకుండా అంతరాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ఇసుక కు సీనరేజీ …
ఆస్పత్రిని ప్రారంభించిన ఎంపీ..ఎమ్మెల్యే
ఆరోగ్యవంతమైన రాష్ట్రమే ధ్యేయం:ఎమ్మెల్యే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం:ఎంపీ ఇరువర్గాల మధ్య తోపులాట..ఉద్రిక్తత పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో సోమవారం ఉదయం 10:30 కు పట్టణ ఆరోగ్య కేంద్రం …
బస్టాండ్ పక్కన అక్రమ కట్టడాలను తొలగించాలి
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: మండల పరిధిలోని గజ్జహల్లి గ్రామంలో బస్టాండ్ పక్కన అక్రమ కట్టడాలను తొలగించాలని గజ్జహల్లి గ్రామస్తులు మండల పరిషత్ అభివృద్ధి అధికారికి వినపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ …
పార్టీ బలోపితానికి ప్రతి ఒక్క కార్యకర్తలు వైసిపి అభిమానులు సిద్ధం కావాలి
ఆలూరు_ఎమ్మెల్యే_బూసినే_విరుపాక్షి పల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఆలూరు ,ఆస్పరి వైసీపీ మండల స్థాయి నాయకులతో ఎమ్మెల్యే_విరుపాక్షి_* సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ.. ఆలూరు నియోజకవర్గం లోని ప్రతి ఒక్క వైస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు …
టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: టీడీపీ ఇంచార్జ్ శ్రీ వీరభద్ర గౌడ్ ఆదేశాల మేరకు హెబ్బటం గ్రామం లోని వెంకటరమణ కాలని,మరియు తోకనా పేట,ఏరియాలలో టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ …
ఏపీ బేడ బుడగ జంగం కులానికి న్యాయం చేస్తాం
జాతీయ కమిషన్ సభ్యులు రామచందర్ హామీ పల్లెవెలుగు వెబ్ కర్నూలు: న్యూఢిల్లీ లోక నాయక్ భవన్ నందు షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామ్ చందర్ కి ఆంధ్రప్రదేశ్ బేడ …
ఆదోని మండలాన్ని 4 మండలాలుగా విభజించాలి
ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి పల్లెవెలుగు వెబ్ ఆదోని: ఆదోని మండలాన్ని మండలాలుగా విభజించి అధికార వికేంద్రీకరణ చేసేందుకు సహకరించాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కోరారు.సోమవారం సచివాలయంలోని …
వ్యక్తిత్వ వికాస గ్రంధం భగవద్గీత
గరుడాద్రి వనజ కుమారి .. తెలుగు పండితులు అత్యంత భక్తిశ్రద్ధలతో సంపూర్ణ భగవద్గీత పారాయణం పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భగవద్గీత సమస్త మానవాళిని ఉద్దరించే గ్రంధరాజమని, మానవుడు మాధవుడుగా తనను తాను సముద్దరించుటకు …
వైయస్ షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పి మురళీకృష్ణ పల్లెవెలుగు వెబ్ కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వారసురాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిలా …
అర్జీల పరిష్కారంలో గడువు దాటితే చర్యలు తప్పవు
ఎప్పటికప్పుడు లాగిన్ చెక్ చేసుకుంటూ అర్జీలను పరిశీలించాలి అధికారులను హెచ్చరించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీల పరిష్కారంలో గడువు …
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన … కర్నూలు జిల్లా ఎస్పీ
రక్తదానం మరొకరికి ప్రాణదానం …. జిల్లా ఎస్పీ. పోలీసు అమర వీరుల త్యాగాల స్ఫూర్తితో రక్తదానం చేసిన … జిల్లా ఎస్పీ . జిల్లా పోలీసు కార్యాలయంలో ఉచిత రక్తదాన శిబిరం. పల్లెవెలుగు …
రగ్బీ ఆడుతున్నారంటే యుద్ధానికి సిద్ధమైనట్లే ఎంపీ. బైరెడ్డి శబరి
ముగిసిన అస్మిత రగ్బీ మహిళా లీగ్ పోటీలు పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మహిళలు రగ్బీ సాధన చేస్తుంటే యుద్ధానికి సిద్ధమైనట్లేనని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వాక్యానించారు.ఆదివారం సాయంత్రం స్థానిక ఆర్జీఎం ఇంజనీరింగ్ …