PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూల్ ఎస్పీ జి. బిందు మాధవ్ చేతుల మీద గా ప్రశంసా పత్రం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: కర్నూల్ ఎస్పీ జి, బిందు మాధవ్ చేతుల మీద గా అక్బర్ బాషా,   ఎర్రిస్వామి లకు ప్రశంసా పత్రం అందుకోవడమైనది దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దసరా బన్ని ఉత్సవాల్లో మీ అద్భుతమైన ప్రదర్శనకు కనపరిచినారని రాజకీయ పార్టీల మధ్య ఇలాంటి గొడవలు జరగకుండా ముందస్తు సమాచారం సేకరించి , పై అధికారులకు తెలుపుకున్నాము , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు , గొడవలు, జరగకుండా పై అధికారులకు సమాచారం ఇచ్చినందుకుగాను  ఎలాంటి గొడవలు జరగలేదు , ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కర్నూలు జిల్లా ఎస్పీ జి, ,బిందు మాధవ్, స్పెషల్ బ్రాంచ్ ఆలూరు సర్కిల్ లో పనిచేయుచున్న ఇద్దరికీ ప్రశంసా పత్రాలు ఇచ్చినారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *