PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  సాదరాభిమానంగా మన ప్రాంత నందికొట్కూరు వాసి అయిన జనాబ్ పి. రంజిత్ బాషా, కర్నూలు జిల్లా కలెక్టర్ గా విచ్చేసిన సందర్భంగా గురువారం ఉదయం మర్యాద పూర్వ కంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ హజ్ పి. అబ్దుల్ మజీద్ Rtd. కండక్టరు , తాజ్ భాష షోటోగ్రాఫర్, డి హాసన్ క్లర్క్, , నూనె సిద్ధయ్య, ప్లాట్ల హుస్సేన్ , డి . చాంద్ బాష తదితరులు కలెక్టర్​ని కలిసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలని , జిల్లా సమస్యలు పరిష్క రిస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

About Author