PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాత్మా గాంధీ ఆశయాలను సాధిద్దాం

1 min read

మహాత్ముని మార్గం.. అనుసరిద్దం

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  వైయస్ఆర్ సిపి ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి బుట్టా రేణుక  ఆదేశాల మేరకు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పట్టణంలో  గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైయస్ఆర్ సిపి నాయకులు. రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై రుద్ర గౌడ్ ,బాపూజీ సత్య, అహింసల మార్గ జ్యోతి.. స్వదేశీ ఉద్యమంతో బ్రిటీష్ వారిని వణికించిన ధీశాలి. ఉప్పు సత్యాగ్రహంతో దండి యాత్రను దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత జాతి పిత మహాత్మా గాంధీజీ అని గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యానికి  గత జగన్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు.జగన్ ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో,మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, పట్టణ అధికార ప్రతినిధి సునీల్ కుమార్, మాజీ రాష్ట్ర షాప్ నెట్ చైర్మన్ మాచని వెంకటేష్, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ కొమ్ము రాజు,కౌన్సిలర్లు, రాజారత్నం, డిష్ కేశవరెడ్డి, సుధాకర్, వెంకటాపురం బజారి,mk శివ ప్రసాద్, కో ఆప్షన్ మెంబర్ అబ్రార్, ఇన్చార్జులు, పాల శ్రీనివాస్ రెడ్డి,వడ్డే వీరేష్, సోమేశ్, చంద్రశేఖర్, నాయకులు, డిష్ రఫిక్, మాధవస్వామి, శ్రీరాములు, నాగేంద్ర, గుడికల్ భాస్కర్, మంజునాథ్, గోకారి, ఫయాజ్, నరసింహులు, km భాష, షేక్ చాంద్ బాషా, రఘువీరా, చంద్రశేఖర్ ఆచారి, మహబూబ్ బాషా, రాజశేఖర్, డీలర్ మధు, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

About Author