PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2024 సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటిన కురువలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కురువల సత్తా చాటాము ………….తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో కురువల జనాభాను గుర్తించి కర్నూలు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా బస్తీపాడు నాగరాజు కు  అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు కు జిల్లా కురువ సంఘము తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేయుచున్నాము .టీడీపీ ఎంపీ గా అవకాశం కల్పించిన బస్తిపాడు  నాగరాజు ను గెలిపించిన జిల్లా లోని B.C.,S.C.,S.T.,Minority సోదరులందరికి జిల్లా కురువ సంఘము తరపున ధన్యవాదములు తెలియ జేయుచున్నాముఈ నందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కే .రంగస్వామి మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కురువల సత్తా చాటామని తెలిపారు . అనంతరం జిల్లా కమిటీ సభ్యులు ఎంపీ బస్తిపాడు నాగరాజు కు పూలమాల వేసి శాలువాతో సత్కరించి   శుభాకాంక్షలు తెలియజేసినవారు జిల్లా కురువ సంఘము ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి,జిల్లా ఉపాధ్యక్షులు బి .వెంకటేశ్వర్లు పెద్దపాడు ధనుంజయ ,జిల్లా మహిళా కురువ సంఘము ప్రధాన కార్యదర్శి A.అనిత ,బి .సి .తిరుపాలు ,పెద్దపాడు పుల్లన్న  కోశాధికారి కే .సి .నాగన్న ,నగర అధ్యక్షలు తవుడు శ్రీనివాసులు ,తదితరులు పాల్గొన్నారు .

About Author