PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మట్టి విగ్రహాలను పూజిద్దాం- పర్యావరణాన్ని కాపాడుదాం

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలి పట్టణంలోని  ఏకలవ్య సర్కిల్ నందు  ఏకలవ్య పూజానంతరం ఏకలవ్య సేవాసమితి సంస్థ  ద్వారా ఉచితంగా108 మట్టి గణపతి విగ్రహాలు లతోపాటు జామ మరియు తులసి మొక్కలను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ సి ఎల్లప్ప  ఎపి వైఎస్ ఎస్  రాష్ట్ర మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు సిహెచ్ మనోరమ  ఏకలవ్య సేవా సమితి సభ్యులు ఇ.శేఖర్ ఎం.శేషాద్రి . శ్రీనివాసులు ,.మహేంద్ర బాలకృష్ణ పాల్గొని పర్యావరణపరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పూజించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏరుకుల హక్కుల పోరాట సేవా సంఘం అధ్యక్షులు గోపాల్, శ్రీనివాసులు ,సురేంద్ర ,సునీల్ .సుంకన్న ,నారాయణ ,వెంకటేశు ,కిట్టు ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *