PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాగణపతికి అభిషేకం

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ఉదయం ప్రాతఃకాల పూజలు మహాగణపతికి  అభిషేకములు, విశేషముగా శ్రీ సిద్ధి బుద్ధి వరసిద్ధి వినాయక స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇంజనీర్ సతీష్ శైలజ దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి కళ్యాణం లో పాల్గొన్నారు. భక్తాదులు శ్రీ సిద్ధిబుద్ధి వరసిద్ధి వినాయక స్వామి వారి కళ్యాణమును వీక్షించి స్వామి వారి కృపకు పాత్రలయ్యారు.  అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగినది. కార్యక్రమంలో శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్​ రామకృష్ణారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *