PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి :  శరన్నవరాత్రుల ఉత్సవాలు భాగంగా ఆరవ రోజు ప్యాపిలి పట్టణంలోని శ్రీ దుర్గమ్మ దేవాలయంలో మంగళవారం మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.దుర్గ మతా కు దుప,దీప నైవేద్యాలతో కుంకుమ అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఆలయ నిర్వాహకులు నిర్వహించారు. భక్తులు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్ని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *