PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దంపతులను ఆశీర్వదించిన మాండ్ర..ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం ఏబీఎం పాలెం నకు చెందిన కాటె పోగు శివప్రసాద్ మరియు కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామానికి చెందిన స్పందన ల వివాహం ఘనంగా జరిగినది.నందికొట్కూరు పట్టణంలోని వేలాంగని మాత చర్చిలో గురువారం జరిగిన వివాహానికి ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి మరియు ఎమ్మెల్యే గిత్త జయసూర్య వివాహానికి హాజరై నూతన వధూవరులను వారు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కాటేపోగు నాగ సురేష్,రాజన్న జాన్ ప్రవీణ్ నవీన్ చందు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author