PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య.. కేసు నమోదు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  మంచాలకట్ట గ్రామానికి చెందిన పింజరి షమిన బీ, అనే వివాహిత   సంవత్సరము నుండి మూర్చ వ్యాధితో పాటు కడుపు నొప్పి తో బాధ పడేదనీ,  షమినబీ నకు మూర్చ తో పాటు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో భరించలేక ఛనిపోవాలనే ఉద్దేశంతో జీవితం పైన విరక్తి చెంది, ఇంట్లో అందరు పడుకొని వుండగా ఈ నెల  12వ తేదీ ఇంట్లో వున్న ఉన్న మొనొక్రోటోఫాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా గమనించిన భర్త హుస్సేన్ భాష, చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మంగళవారం నాడు మృతి చెందినట్టు మృతురాలి తండ్రి   పింజరి సిద్దయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్టు  ఎస్సై బీ టీ వెంకటసుబ్బయ్య తెలిపారు .

About Author