PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరద బాధితులకు పెద్దఎత్తున మనస్పూర్వక సహాయం

1 min read

గౌ.శ్రీ.బి.వీరభద్ర గౌడ్ 

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ముక్యంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు  ఆదేశాల మేరకు మన ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  గౌ.శ్రీ.బి.వీరభద్రగౌడ్  ఆధ్వర్యంలోమన రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా విజయవాడ మరియు ఇతర ప్రాంతాలలో నష్టపోయిన వరద బాదిత” – కుటుంబాలను ఆదుకునేందుకు, ఆలూరు నియోజకవర్గం నుండి 1500 కిట్లను లారీలో లోడ్ చేసి జిలా తెలుగుదేశం పార్టీఅధ్వర్యంలో అధ్యక్షులు P. తిక్కారెడ్డి గ సమక్షమున,విజయవాడకు పంపించడం జరిగింది.ఒక్కో కిట్టులో సరుకులు బియ్యం-5 కేజీలు,కందిపప్పు1.Kg,వంటనూనె 1Ltr,ఉప్పు 1kg, గోధుమ రవ్వ 1Kg,గోధుమ పిండి1kg,చక్కెర 1Kg, చింతపండు1kg,కారం & పసుపు పప్పు దినుసులు. సర్పు మరియు సబ్బులు ఉండే విదంగా కిట్టుగా చేసి పంపించడం జరిగింది. ఇందులో జిల్లాలో ఆలూరు తాలూకా రెండవ స్థానంలో నిలవడం జరిగింది.   కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి పెద్దలు .సోమిశెట్టి వెంకటేశ్వర్లు ,జిల్లాకలెక్టర్ గౌ.రంజిత్ భాష  పత్తికొండ MLA K.E శ్యామ్ బాబు ,రాష్ట్ర ఉప కార్యదర్శి.నాగేశ్వర్ యాదవ్ ,జిల్లా S.P గౌ.బిందుమాధవ్ ,జిల్లా TDP BC సంఘం నాయకులు సత్రంరామకృష్ణుడు,మాజీ Zptc తుగ్గలి నాగేంద్ర , దేవనకొండ మండల కన్వీనర్ విజయ్ భాస్కర్  అలాగే జిల్లా ఇతర ముఖ్య నాయకులు,ఆలూరు తాలూకా వివిధ హోదాలలో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు,యూత్ సంఘాల నాయకులు,Bvg అభిమానులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *