PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శాసన సభాపక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ:  విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఎన్డీయే కూటమి శాసన సభాపక్ష సమావేశంలో కర్నూలు ఎమ్మెల్యే టి.జి భరత్ పాల్గొన్నారు. శాసనసభ పక్షనేతతో పాటు సీఎం అభ్యర్థిగా ఏకగ్రీవంగా నారా చంద్రబాబు నాయుడుని ఎన్నుకున్నట్లు టి.జి భరత్ తెలిపారు. రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందని చెప్పారు.

About Author