PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్రాహ్మణ పెద్దలచే 26న ప్రతిభ విద్యార్థి పురస్కార సన్మాన కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రతిభ విద్యార్థి పురస్కార సన్మాన కార్యక్రమం, రేపే ఈ కార్యక్రమములో  విద్యార్థులకు. మెమోంటో, ఒకగిఫ్ట్, ఇచ్చి శాల్వతో బ్రాహ్మణ పెద్దలచే సత్కరించబడును.   తేది 26/05/24 ఆదివారం నాడు సాయంత్రం ఐదు గంటలకు మొదలు వేదిక:- ఉత్తరాది మఠం, బ్రాహ్మణ వీధి,నియర్ వాసవి మహిళ డిగ్రీ కళాశాల, పెద్దమార్కెట్ దగ్గర కర్నూలు, వచ్చిన విద్యార్థినీ విద్యార్థులకు కు వెంట వచ్చిన వారి తల్లిదండ్రులకు కూడా బోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది, ఇట్లు.        ఆహ్వాహన   కమిటీ      బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్ర మండలి కర్నూలు.

About Author