PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆదోని డీఎస్పీ సోమన్నను కలిసిన కురువ సంఘం నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆదోని: కర్నూలు జిల్లా ఆదోని సబ్ డివిజన్ పోలీస్ అధికారి డి సోమన్నను శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో సత్కరించిన కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న కౌతాళం ఎంపీపీ అమ్రేష్ కురవ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శివరాం మల్లికార్జున కలిశారు. లక్ష్మారి మెడల్ స్కూలు  హత్య కావించబడిన కురువ పార్వతి కేసు విషయమై గుడిసె శివన్న డిఎస్పి తీసుకెళ్లారు. డిఎస్పీ మాట్లాడుతూ అందులో రిపోర్టులు రావాల్సింది ఇంకా విచారణ పూర్తి కాలేదని త్వరలోనే మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తామని తెలిపారు.

About Author