PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాజీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా వైసిపి అధ్యక్షురాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షురాలు శ్రీమతి సిట్రా సత్యనారాయణమ్మ ,సీనియర్ నాయకులు సిట్రా గడ్డం రామకృష్ణ  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాలయం నందు మర్యాద పూర్వకంగా కలిసి ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణ,జిల్లా నియోజకవర్గ పరిస్థితులపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వై.యస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చించడం జరిగింది.

About Author