PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారా లోకేశ్‌ను క‌లిసిన మంత్రి టి.జి భ‌ర‌త్‌

1 min read

అమరావతి, పల్లెవెలుగు: రాష్ట్ర ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యత‌లు చేప‌ట్టిన‌ నారా లోకేశ్‌ను ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ‌ల మంత్రి టి.జి భ‌ర‌త్ సోమవారం అమరావతి సచివాలయంలో మర్యాదపూర్వకంగా క‌లిశారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌కు పుష్పగుచ్చం అందజేసి .. శుభాకాంక్షలు తెలియ‌జేశారు.

About Author