PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి టీజీ భరత్​ ను కలిసిన కర్నూలు ఎస్పీ

1 min read

కర్నూలు, పల్లెవెలుగు:కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ బాధ్యతలు స్వీకరించిన సంధర్బంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్‌ ను సంకల్ బాగ్‌లోని మంత్రి నివాసంలో  మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా అభివృద్ధి మరియు శాంతిభద్రతల పరిరక్షణ కు తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాల పై ఇరువురు చర్చించారు.  

About Author