PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవాలయ నిర్మాణం కోసం ఎమ్మెల్యే 20 వేలు విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం కైరుపల గ్రామం లో ఉన్న శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవాలయ నిర్మాణం కోసం ఆలూరు_నియోజకవర్గం ఎమ్మెల్యే_బూసినే_విరుపాక్షి_ తన వంతుగా 20.000 వేల రూపాయలు దేవాలయ పెద్దలకు ఇవ్వడం జరిగింది…. ఈ కార్యక్రమం లో జడ్పిటిసి   దొరబాబు_ మండల కన్వీనర్ పెద్దయ్య_ చిగిలి ఎంపీటిసి రాధాకృష్ణ_  సర్పంచ్ బద్రి_ బనవనూరు సర్పంచ్ పెద్దరెడ్డి_ వైసీపీ నాయకులు కార్యకర్తలు బివీఆర్​  అభిమానులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *