PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి… ఎస్.డి.పి.ఐ

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : కోల్ కతాలొని మేడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ గా పనిచేస్తున్న ఒక మహిళ డాక్టర్ ని అత్యంత కిరాతకంగా  హత్యాచారం చేసి చంపడం చాలా దురదృష్టకరమైన విషయము. మన దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణ కొరకు ఒక ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించాలని.మరియు అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినాతి కఠినంగా శిక్షించాలని ఎస్డిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో ఎస్ డి పి ఐ ఆలూరు అసెంబ్లీ అధ్యక్షులు కే అబ్దుల్ రెహమాన్. ఎస్ డి పి ఐ వార్డు సభ్యులు ఎన్ సుభాన్ ఎఫ్ హమీద్ కార్యకర్తలు హరున్. భాష. చికెన్ పక్షి.పాల్గొన్నారు.

About Author