PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రాలయం స్వతంత్ర అభ్యర్థిగా నాగిరెడ్డి నామినేషన్

1 min read

కౌతాళం, పల్లెవెలుగు: మంత్రాలయం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి నాగిరెడ్డి గురువారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు.ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ కలెక్టర్ మురళికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నామినేషన్ వేసి వెళ్లిపోయారు.స్వతంత్ర అభ్యర్థి నాగిరెడ్డి కౌతాళం చెందిన వ్యక్తి. ఈ సమావేశంలో రామచంద్ర,నబి,తదితరులు పాల్గొన్నారు.

About Author