PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాతీయ రహదారి బాధితులకు అండగా ఉంటా – ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆదోని:  జాతీయ రహదారి బాధితులు ఆదోని ఎమ్మెల్యే ని కలిసి వారి సమస్యలను విన్నవించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా జాతీయ రహదారి బాధితులకు అండగా ఉంటానని, ఇప్పుడే అధికారంతో ఒకసారి మాట్లాడి ఒక వారం లోపల బాధితులందరినీ కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరికీ న్యాయం జరిగేలా చేస్తానని అన్నారు.  ఈ కార్యక్రమంలో AADA అధ్యక్షులు పెద్దహరివాణము ఆదినారాయణ,బాధితులు నాగరాజు, శేషు, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

About Author