PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా జాతీయవాణి స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

1 min read

ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బడేటి చంటి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)  చేతుల మీదుగా జాతీయ వాణి దినపత్రిక స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేక సంచికను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటి చేతుల మీదుగా క్యాంప్ ఆఫీస్ నందు బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ వాణి ఎడిటర్ మన్యం వీర్రాజు మరియు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు గుడవల్లి శ్రీనివాస్, తంగేటి మనోహర్, పెద్దాడ వెంకటరమణ, పెదపూడి లోవరాజు లు తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా జాతీయవాణి తెలుగు దినపత్రిక ప్రజల్లో మంచి ఆదరాభిమానాలు త్వరగా ఉందని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారాధిగా అనునిత్యం మంచి వార్తలు అందజేస్తూని పలువురు కొనియాడారు. రాబోయే రోజుల్లో పత్రిక మరింత గా ఎదగాలని ఆకాంక్షించారు.

About Author