PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ వ్యవసాయ ఉద్యోగుల సర్వీసు సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

1 min read

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ ఉద్యోగుల సర్వీసు సంఘం, కర్నూలు జిల్లా యూనిట్ కు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా అధ్యక్షులు కె.రవి ప్రకాష్ రావు, జిల్లా కార్యదర్శి శ్రీ యం.సి.కాశన్న, జిల్లా కోశాధికారి శ్రీ బి.నాగ కిశోర్, జిల్లా సహాధ్యక్షులు పి.రమేష్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులుగా పి.మునీర్ అహమ్మద్, యస్. యశానుల్లా, రాఘవేంద్ర కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శిగా బి.సి.శంకర్ నాయక్, కార్యనిర్వాహక కార్యదర్శి (మహిళ) ఏ. సుభాషిణి, సహా కార్యదర్శులు వి.నారాయణ, యస్. ఎలియాజ్ బాషా, యం. సాయి కుమార్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా  బి.దేవరాజు, రాష్ట్ర కౌన్సెలర్ ఆంజనేయులు  ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా  యం. వెంకటేశ్వర రావు , సహాయ ఎన్నికల అధికారి రమేష్, ఎలక్షన్ ఒబ్సెర్వెర్ గా DSN శ్రీనివాసులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర అధ్యక్షులు  సాయి కుమార్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి   రవి కుమార్  పాల్గొనడం జరిగింది.ఈ సమావేశంలో కర్నూలు & నంద్యాల జిల్లా వ్యవసాయ శాఖ ఉద్యోగులందరు పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ ఉద్యోగుల సర్వీసు సంఘం, కర్నూలు.

జిల్లా కోశాదికారి, ఉద్యోగులు, సర్వీసు,

About Author