PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తిరుపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : ప్రతి నెల ఒకటో తారీకు న ఇచ్చే పెన్షన్, సెప్టెంబర్ నెల ఒకటో తారీకున సెలవుదినం కావడం తో ఒకరోజు ముందుగానే ఈ రోజు ఆగస్టు 31 తారీకుననే  పెన్షన్ పంపిణి చేయాలనీ ఎన్డ్ఏప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్బంగా   తిరుపాడు గ్రామంలో పంచాయతీ సెక్రటరీ తులసి  ఆధ్వర్యంలో పెన్షన్ దారులకు పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలొ టీడీపీ నాయకులు బివిఎన్ రాజు, ఐటీడీపి నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్,వీఆర్వో శ్రీనివాసులు  మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

About Author