PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హస్తం గుర్తుకే మన ఓటు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  ఇండియా కూటమి కాంగ్రెస్ సీపీఐ సీపీఎం  ఆలూరు తాలూకా అభ్యర్థి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,తాలూకా ప్రజల అభిమాన నాయకులు ఆరకట్ల నవీన్ కిషోర్  ఆధ్వర్యంలోహొళగుంద మండలలోని సులవాయి ముననుకుంది.సమతాగేరి కొగిలాతోట ముద్దటమగి గ్రామంలో ప్రచారలోఆరకట్ల నవీన్ కిషోర్  కాంగ్రెస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి చిప్పగిరి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్న అభివృద్ధిని చూసి అలాగే కాంగ్రెస్  మ్యానిఫెస్టో రైతు రుణమాఫీ 2లక్షలు. రైతు పేట్టుబడి మీద 50%లాభంతోమద్దతు ధర. ప్రతి గ్రామానికి త్రాగునీరు. ప్రతి మండలానికి రూ.10కె మద్యాహన భోజనం.ఇళ్ల లేనివారికి ఐదు లక్షల రూపాయలు. పథకాలునచ్చి మీ అందరూ ఆదరించి ఇండియా కూటమి హస్తం గుర్తుకే ఓటు వేయాలని కోరుచునము అని  అన్నారు ఈకార్యక్రమంలో  సీపీఎం సీపీఐ మండల కార్యదర్శి వెంకటేష్.మరెప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు రామాంజనేయులు ఏఐటీయూసీ సీఐటీయూ రైతు సంఘం మండల కార్యదర్శిలు రంగన్న నాగరాజు కృష్ణ .నాయకులు సలాం ఇనాయతుల్లా.మస్తాన్ వలి.తదితరులు పాల్గొన్నారు.

About Author