తిరుపతి: అధికార పార్టీ వారు కానీ, వాలంటీర్లు కానీ ప్రభుత్వ పథకాలు రావంటూ బెదిరిస్తే తనకు ఫోన్ చేయాలని కోరారు తెలుగు దేశం నేత కింజారపు అచ్చెన్నాయుడు....
Andhra Pradesh PV News
గడ్చిరోలి : గడ్చిరోలి జిల్లా కోబ్రామెండ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఐదుగురు మావోయిస్టుల్లో...
నగరి: వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స కోసం ఆమె ఆస్పత్రికి చేరినట్టు ఆమె భర్త సెల్వమణి తెలిపారు. ఈ మేరకు ఆయన...
పల్లె వెలుగు వెబ్: ఆకాశాన్నంటిన బంగారం ధరలు.. నెమ్మదిగా నేలకు దిగుతున్నాయి. కరోన నేపథ్యంలో భారీగ పెరిగిన బంగారం ధరలు.. లాక్ డౌన్ అనంతరం దశల వారిగా...
– టీడీపీ రాష్ట్ర కార్య నిర్వహఖ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డిపల్లెవెలుగు వెబ్, కడప : బడుగుబలహీన వర్గాల రాజ్యాధికారంలో భాగస్వాములను చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఆ...