PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గణేష్ నవరాత్రులు పూజా  కార్యక్రమాల  కరపత్రం ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  డాక్టర్ సి ఆంజనేయులు చేతుల మీదుగా కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగినది వారు మాట్లాడుతూ 2021 2023 సంవత్సరంలో లక్ష్మీ గణేష్ నగర భక్త బృందం కర్నూల్ నగరంలోని పోలీస్ శాఖ ద్వారా ఆదర్శ కల్చరల్ మండపం నిర్వాహకుల అవార్డు అందుకుంది అని గుర్తు చేస్తూ ఈ సంవత్సరం కూడా కర్నూలు నగరంలోని మండపాలు అన్నిటికన్నా ఆదర్శంగా నిర్వహిస్తామని తెలుపుతూ కార్యక్రమాలు యోజన చేసిన కరపత్రాన్ని మా కమిటీ వారు ఆవిష్కరించడం జరిగినది ఇందులో ప్రతిరోజు సాయంత్రం 8:30 గంటలకి సామూహిక హారతి మహిళలచే ప్రతిరోజు పిల్లలతో సాంస్కృతి కార్యక్రమాలు యువజన చేయడమైనది అని తెలిపారు, కార్యక్రమంలో కేఈ హరినాథ్ గౌడ్, ఈపూరి నాగరాజు, గుజరాతి సురేష్, రవికుమార్, చాకలి గోవర్ధన్, చాకలి యోగేశ్వర్ పాల్గొనడం అయినది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *