PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే డా. పార్థసారధి

1 min read

ఆదోని, పల్లెవెలుగు: కర్నూలు జిల్లా  ఎస్పీ కృష్ణకాంత్ ను శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారధి మర్యాదపూర్వకంగా కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రత, జాగ్రత్తలు తీసుకున్నందుకు  ఎస్పీ కృష్ణకాంత్​ కు కృతజ్ఞతలు తెలియజేసినట్లు ఎమ్మెల్యే డా. పార్థసారధి పేర్కొన్నారు.

About Author