PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం      

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  ఎన్ ఎం డి ఫరూక్ ఫిరోజ్ ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలోని సాయిబాబానగర్ 25వ వార్డులో ఉదయం ఆరు గంటల నుండి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు 25 వ వార్డు ఇంచార్జ్ విజయ గౌరీ యాదవ్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో  కలిసి పింఛను పంపిణీ కార్యక్రమం పంపిణీ చేయడం జరిగినది విజయ్ గౌరీ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అంచలంచెలుగా 250 రూపాయలు చొప్పున పెంచడం జరిగినది కానీ చంద్రబాబు నాయుడు  ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి అవ్వ తాతలకు ఒంటరి మహిళలకు వితంతువులకు 4000 వికలాంగులకు 6000 పూర్తిగా అంగవైకల్య కలిగిన వారికి 15000 ఎన్నికల ముందు  రూపాయలు ఇవ్వడము చాలా సంతోషకర విషయం అని పింఛన్దారులు చాలా ఆనందం వ్యక్తం తెలియజేస్తున్నారని చంద్రబాబు నాయుడు కి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ లీడర్స్ యువకులు వేద సాయినాథ్ గణేష్ సునీల్ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author