PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలెక్టరును కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రజా పరిరక్షణ సమితి బృందం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రొజు కలెక్టరు కార్యాలయం లో కలెక్టర్ రజింత్ భాషాని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి, ప్రజా సమస్యలు పరిష్కరించాలి అని ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు కె బలరాం అన్నారు. ఈ కార్య క్రమంలో ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు శ్రీ పద్మా నంద యోగీ ,ark డేవిడ్ శ్రీరాములు, చంద్ర,రవి కుమార్, డాక్టర్ విశ్వనాథ్, డాక్టర్ మాధురి, బ్రహ్మం, న్యాయవాదులు నరసింహ, చంద్రశేఖర్, కవి భైరవ,రాయలసీమ రవి కుమార్, అశోక్, కల్లూరు వెంకటేశ్వర్లు, చంద్ర, టీజీ శీను, సురేష్,sm భాషా, తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

About Author